In The News

ప్రపంచ తెలుగు మహాసభల 2017 ముగింపు వేడుకలు

ప్రపంచ తెలుగు మహాసభల 2017 ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు.

Read More →

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం శ్రీ కేసీఆర్ ప్రసంగం

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రి శ్రీ కె.

Read More →

ప్రపంచ తెలుగు మహాసభల 2017 దృశ్యమాలిక

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌ ఎల్‌బీ మైదానంలో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు.

Read More →